'వకీల్ సాబ్' సరసన ముగ్గురు హీరోయిన్స్..
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా 'వకీల్ సాబ్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌  రీ- ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఏడాది కాలంగా మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. చిత్రానికి బోనీకపూర్ సమర్పకులుగా…
Image
DSSSB లో 1809 పోస్టుల దరఖాస్తులు..
(DSSSB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1809 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో ఈ పోస్టులున్నాయి. వీటిలో జూనియర్ స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, అసిస్టెంట…
Image
రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్ ధర..₹ 30
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరను రూ.10 నుంచి రూ.30కి పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో పోస్టర్లు అతికించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి తాత్కా…
Image
మారిటైమ్‌ ఇండియా సదస్సులో జగన్‌..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సులో పాల్గొన్నారు. మంగళవారం ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. వర్చువల్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌, గుజరాత్ సీఎం విజయ్ రూ…
Image
కొవిడ్ వ్యాక్సిన్ @రూ.250 ఫిక్స్ చేసిన కేంద్రం..
ప్రై వేట్ హాస్పిటళ్లలో కరోనా వ్యాక్సిన్ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్రం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మార్చి 1 నుంచి మలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్ను నేపథ…
Image
FCI లో 89 పోస్టులు..జీతం ₹50,వేల నుంచి..
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 89 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు సంబందించి మార్చి 1న దరఖాస్తు ప్రక్రియ ప్ర…
Image